
యాదాద్రిలో విషాదం చోటుచేసుకుంది. యాదగిరి గుట్ట టెంపుల్ ఎస్ పీఎఫ్ ఎసీపీగా పనిచేస్తున్న రామలింగరాజు గుండెపోటుతో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం మృతుడు ఏసిపి రామలింగరాజు యాదాద్రిని దర్శించుకున్నారు. రామలింగరాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.