లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులకు కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా యోగి ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై యోగి ఓ ట్వీట్ చేశారు. 'నా కార్యాలయంలోని కొందరికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో కొందరు నాతో కాంటాక్ట్ లో ఉన్నారు. దీంతో నేను హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ వర్చువల్ గా పని చేస్తున్నా' అని యోగి పేర్కొన్నారు.
ఐసోలేషన్ లో యూపీ సీఎం యోగి
- దేశం
- April 14, 2021
లేటెస్ట్
- లెటర్ టు ఎడిటర్.. గ్రేటర్ డ్రైనేజీ వ్యవస్థ పట్ల శ్రద్ధ చూపాలి
- జహీరాబాద్లో కుల సంఘాలపై ఫోకస్
- ప్రధాని పదవిపై అఖిలేశ్ నజర్?
- కోమటికుంట చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఐకేపీతో బీఎఫ్ఐ జోడీ
- కేసీఆర్.. రాష్ట్రానికి పట్టిన శని : సంజయ్
- స్వభావం మార్చుకోవాలి.. తేల్చుకోవాల్సింది కేసీఆరే!
- కుటుంబం కోసమే మహిళలు వ్యాపారంలోకి
- హైదరాబాద్లో రెన్యూఎక్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. భారీగా పడిపోయిన గ్రౌండ్ వాటర్
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్