ప్రాణం తీసిన ఇసుక దందా..!

ప్రాణం తీసిన ఇసుక దందా..!

జగిత్యాల ,వెలుగు : జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం చల్ గల్ గ్రామ శివారులో తనకు సంబంధించిన ఇసుక టిప్పర్ నిజామాబాద్ లో అన్ లోడ్ చేసి తిరిగి మంచిర్యాల్ కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో టిప్పర్ ఢీ కొనడంతో మంచిర్యాలకు చెందిన అంజన్న అనే యువకుడు మృతి చెందగా.. యాకుబ్ అనే యువకుడు గాయాలయ్యాయి. ఇతన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి