ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య ప్రమాణం చేయించారు. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణం పూర్తయిన తర్వాత జగన్ కు అవకాశం కల్పించారు ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య. అనంతరం స్పీకర్ వద్దకు వెళ్లిమర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత సీఎం చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.
మూడోసారి ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణం..
- ఆంధ్రప్రదేశ్
- June 21, 2024
మరిన్ని వార్తలు
-
తల్లిని కోర్టుకు ఈడుస్తావా..: మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్న షర్మిల
-
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఆరుగురు మృతి
-
Unstoppable S4: అన్స్టాపబుల్ షోలో సీఎం చంద్రబాబు.. పవన్తో చెప్పిన మాటలు.. జైలు జీవితంపై: హైలైట్స్ ఇవే!
-
తల్లి, చెల్లిపై కేసు వేయాలన్న ఉద్దేశం జగన్కు లేదు: వైవీ సుబ్బారెడ్డి
లేటెస్ట్
- పేదలకు భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటన
- ఈడీకు మరో కంప్లైంట్.. ఐఏఎస్ అమోయ్ కుమార్కు బిగుస్తోన్న ఉచ్చు
- 100 యూట్యూబ్ ఛానెళ్లతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి
- David Warner: వార్నర్పై 'కెప్టెన్సీ' నిషేధం ఎత్తివేత
- Jio: జియో నుంచి దీపావళి గిఫ్ట్.. నిజంగానే పండగ చేస్కోండి..!
- Israel, Iran War:శతృత్వంతో ఎవరీకి లాభం ఉండదు..ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి..భారత్ స్పందన
- హైదరాబాద్ నగర ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..
- 20వేల మందితో విజయ్ పొలిటికల్ పార్టీ భారీ బహిరంగ సభ..
- క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ధ్యాన్ చంద్ అవార్డు నిలిపివేత
- హైడ్రా ఐరన్ అమ్ముకోలే: బిల్డర్ ఆరోపణలపై కమిషనర్ రంగనాథ్ క్లారిటీ
Most Read News
- Good News :తగ్గిన బంగారం ధరలు
- IND vs NZ 2nd Test: కోహ్లీకే ఎందుకిలా.. అంపైర్లు ఎందుకు పగ బడుతున్నారు
- పత్తి ధర పెంచాల్సిందే.. ఆదిలాబాద్ మార్కెట్ లో రైతుల ఆందోళన
- Team India: ఇకనైనా బుద్ధిగా ఉండు కొడకా..! భారత యువ క్రికెటర్కు తల్లి సలహా
- ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. 2 డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్
- Yes Bank ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలు..
- డిగ్రీతో బ్యాంక్ ఉద్యోగాల జాతర.. వెంటనే అప్లై చేసుకోండి
- ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్
- బీఆర్ఎస్ లీడర్లకు బిగుసుకుంటున్న.. పాలమూరు ల్యాండ్ స్కామ్
- పత్తి అమ్మాలంటే కర్నాటక వెళ్లాల్సిందే!....పక్క రాష్ట్రంలో పత్తి అమ్ముకోలేక రైతుల తిప్పలు