కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్ సీపీ వర్సెస్ తెలుగుదేశం అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్ అద్దాలను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఒక కారుకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపైనా దాడి చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
టీడీపీ ఆఫీసుపై వైసీపీ శ్రేణుల దాడి
- ఆంధ్రప్రదేశ్
- February 20, 2023
లేటెస్ట్
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
- కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
- ఏపీలో ఇద్దరు పోలీసులపై ఈసీ బదిలీ వేటు..
- భువనగిరి లోక్ సభ కాంగ్రెస్ కి కంచుకోట : భట్టి విక్రమార్క
- DC vs RR: చెలరేగిన మెక్గుర్క్,అభిషేక్ పోరెల్.. కీలక మ్యాచ్ లో ఢిల్లీ భారీ స్కోర్
- ఈ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ : సీఎం రేవంత్ రెడ్డి
- Gujarat LS Election 2024: గుజరాత్ లోక్సభ ఎన్నికలు.. భార్యతో కలిసి ఓట్ వేసిన జడేజా
- భారీ వర్షం.. యాదాద్రి ఆలయంలో కొట్టుకుపోయిన చలువపందిళ్లు, రేకుల షెడ్డు
- రైతు భరోసా డబ్బులు వేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి : అద్దంకి దయాకర్
Most Read News
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- పాక్ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు