ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి అధికార పార్టీ బాహాటంగా తెరలేపింది. ‘నోట్లు పంచండి.. ఓట్లు కొనండి’ అంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు స్థానిక నాయకులతో ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాములు నాయక్ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఓటర్లకు డబ్బులు పంచి ఓట్లను కొనాలని నాయకులకు సూచించారు. ‘ఎన్నికల్లో విజయం కోసం భయపడాల్సిన అవసరం లేదు. ఓటర్లకు ఖర్చుల కోసం డబ్బులిద్దాం. ఓటర్లను ఏ, బీ, సీ, డీ విభాగాలుగా విభజించండి. వారిలో ఓటు వేయరనుకునే వాళ్లను, అనుమానం ఉన్నవాళ్లను గుర్తించండి. వారికి డబ్బులిద్దాం. భయం లేకుండా డబ్బులు పంపిణీ చేద్దాం.
‘నోట్లు పంచండి.. ఓట్లు కొనండి’ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణం
- March 13, 2021
లేటెస్ట్
- సిద్దిపేటలో 5కే రన్ నిర్వహణ
- పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు
- కూటమి పార్టీలవన్నీ కుటుంబ రాజకీయాలే: ప్రధాని మోదీ
- సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కృషి చేస్తా: గడ్డం వంశీ కృష్ణ
- న్యాయవాదిపై దాడి చేసినవారిని శిక్షించాలి : మంత్రరాజం సురేశ్
- పండుగ వాతావరణంలో ఎన్నికలు
- అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్
- హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి: కేటీఆర్
- పెరోల్ పై బయటకొచ్చి.. ఎన్నికల ప్రచారం
- రాక్ బ్యాండ్.. ర్యాప్ సాంగ్స్ వినండి.. వెళ్లి ఓటేయండి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?