మైలారం లోయర్​ మానేరు డ్యాంలో మునిగి 100 గొర్రెలు మృతి

మైలారం లోయర్​ మానేరు డ్యాంలో మునిగి 100 గొర్రెలు మృతి

కరీంనగర్​ జిల్లాలో వంద మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి.  గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని లోయర్​ మానేరు డ్యాం దగ్గరకు గొర్రెలను మేత కోసం తీసుకెళ్లారు.  మద్యాహ్న సమయంలో గొర్రెల కాపర్లు భోజనం చేస్తుండగా  .. గొర్రెల మందపై కుక్కులు దాడి చేశాయి.  తమను తాము రక్షించుకొనేందుకు డ్యామ్​ వైపు పరుగులు తీశాయి.  నీళ్లలోకి వెళ్లిన 100 గొర్రెలు మునిగి మృతి చెందాయి.