భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ శిశువు 5 కేజీల బరువుతో పుట్టాడు. పాల్వంచ గ్రామానికి చెందిన శ్రావణికి పురిటి నొప్పులు మొదలవ్వడంతో కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. సోమవారం రాత్రి డాక్టర్లు శ్రీకాంతి, లోకేశ్ సిజేరియన్ ద్వారా డెలివరీ చేయగా శ్రావణి మగ బిడ్డకు జన్మినిచ్చింది. పుట్టిన బిడ్డ 5 కేజీలు ఉన్నాడు. సాధారణంగా పిల్లలు 3 నుంచి 4 కేజీల బరువుతో జన్మిస్తారని, 5 కేజీలు ఉండడం అరుదని డాక్టర్లు తెలిపారు.
5 కేజీల బరువుతో పుట్టిండు
- తెలంగాణం
- November 10, 2021
లేటెస్ట్
- రెమ్యూనరేషన్ చెల్లింపులో తేడాలొద్దు.. ఈసీకి టీఆర్టీఎఫ్, సీపీఎస్ఈయూ వినతి
- థాయ్లాండ్ ఓపెన్ నుంచి సుమీత్–సిక్కి జోడీ ఔట్
- కేసీఆర్ బస్సు యాత్రతో జాతీయ పార్టీల్లో వణుకు : కేటీఆర్
- స్ట్రాంగ్ రూమ్స్ వద్ద టైట్ సెక్యూరిటీ.. సీసీ కెమెరాలతో నిఘా 24/7 నిఘా
- మనికకు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- కేసీఆర్.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ : షబ్బీర్ అలీ
- టెట్ అభ్యర్థులకు టీశాట్ ట్రైనింగ్..నేటి నుంచి 4 రోజుల పాటు కోచింగ్
- జూన్16 నుంచి ఇండియా, సఫారీ అమ్మాయిల వన్డే సిరీస్
- హెచ్సీఏ ఎథిక్స్ ఆఫీసర్గా రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య
- రెండో సెమీస్కు రిజర్వ్ డే లేదు
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!