కొమురవెల్లి, వెలుగు: ఉద్యోగం రావట్లేదని మనస్తాపంతో సిద్దిపేట జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొమురవెల్లి మండలం అయినాపూర్కు చెందిన కొత్త శ్రీనివాస్ కొడుకు ప్రదీప్ రెడ్డి(26) బీటెక్ పూర్తి చేశాడు. కొంత కాలంగా ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నాడు. 4 రోజుల క్రితం ఉద్యోగం కోసం పోతున్నట్లు ఇంట్లో చెప్పిన ప్రదీప్రెడ్డి.. హైదరాబాద్లో బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ 2 రోజులు ఉన్న తర్వాత సికింద్రాబాద్లోని ఓ లాడ్జికి వెళ్లాడు. ఆ లాడ్జ్ లోనే ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య
- తెలంగాణం
- March 29, 2022
లేటెస్ట్
- ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ
- బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్
- కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- మే10న ప్రియాంక సభను సక్సెస్ చేయాలి
- మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్సే : ఎర్రబెల్లి
- థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు
- ఇంటర్ ఫెయిల్ అయ్యానని బిడ్డ ఆత్మహత్యాయత్నం..కూతురు దక్కదేమోనని తండ్రి సూసైడ్
- ఈడీ రైడ్స్: మంత్రి పీఏ, ఆయన పనిమనిషి అరెస్ట్
- లక్ష మందితో ప్రధాని మోదీ సభ
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల