హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి వచ్చే నెల చివరి వరకూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హెల్త్ వర్కర్లు ప్రతీ ఇంటికి తిరిగి, వ్యాక్సిన్ వేసుకోని వాళ్లను గుర్తించి టీకా వేస్తారు. ఇందుకోసం ప్రతీ గ్రామానికి 2 టీంలు ఏర్పాటు చేస్తూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక టీం.. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ టీకా వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సినేషన్ క్యాంపునకు తరలిస్తుంది. ఇంకో టీం గ్రామంలోని ఏదో ఒక చోట క్యాంపు పెట్టి టీకా వేస్తుంది. రాష్ట్రంలో 16.36 లక్షల మంది సెకండ్ డోసు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. 29.51 లక్షల మంది బూస్టర్ డోసుకు అర్హత పొందారు. 12 నుంచి 18 ఏండ్ల ఏజ్ గ్రూపు పిల్లల్లో 70,827 మంది కనీసం ఒక్క డోసు కూడా వేసుకోలేదు.
ఇవాళ్టి నుంచి ఇంటింటికీ వ్యాక్సిన్
- తెలంగాణం
- June 3, 2022
లేటెస్ట్
- SRH vs RR: రాజస్థాన్తో కీలక మ్యాచ్.. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్
- సముద్రమే మానవులకు ఆదర్శం.. ఎలాగంటే
- కాటేదాన్ లో రూ. 1 కోటి 60 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
- T20 World Cup 2024: ఆ ఒక్క కారణంతోనే రాహుల్ను ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
- నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి
- Salaar Release Japan: జపాన్లో రిలీజ్ కాబోతున్న సలార్..ప్రభాస్ ఫ్యాన్స్కి వేడి సెగలిక మొదలు
- మెట్రో పిల్లర్ ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
- పట్నం బస్తీల్లో.. ఢిల్లీ పోలీసులు
- రుణమాఫీని మోదీ ఆపాడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- V6 DIGITAL 02.05.2024 EVENING EDITION
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన