ధర్మశాల: వరుస విక్టరీలతో జోరుమీదున్న టీమిండియా మరో టీ20 సిరీస్పై కన్నేసింది. ధర్మశాల వేదికగా శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్కు భారత్ రెడీ అయ్యింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఈ మ్యాచ్లో మార్పులు ఏమి లేకుండా బరిలోకి దిగుతుంది. శ్రీలంక రెండు మార్పులు చేసింది.
టీమ్స్
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
మరిన్ని వార్తల కోసం
ఉక్రెయిన్ లో చిక్కుకున్న కామారెడ్డి జిల్లా విద్యార్థులు
వార్పై రష్యాకు వ్యతిరేక తీర్మానం.. ఓటేయని భారత్
Toss news from Dharamsala ?
— ICC (@ICC) February 26, 2022
India have opted to field. #INDvSL | ? https://t.co/rpWS0qitjC pic.twitter.com/NfhS4Z8ZuX