లక్నో: మోటార్ రేసింగ్ ఫ్యాన్స్ను అలరించేందుకు ప్రతిష్టాత్మక మోటోజీపీ ఇండియాకు వచ్చేస్తోంది. ఇండియాలో తొలిసారిగా బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్పై సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ఈ మెగా టూవీలర్ రేసింగ్ జరగనుంది. ‘మోటోజీపీ– భారత్’ పేరిట జరిగే రేసు టికెట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఆవిష్కరించారు. బుక్మై షోలో రూ. 800 నుంచి 40 వేల ధరల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆర్గనైజర్స్ తెలిపారు.
ఇండియాకు మోటోజీపీ
- ఆట
- June 24, 2023
లేటెస్ట్
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- టూర్లకు పోతున్న లీడర్లు
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు