తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అమరవీరుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. NCRB నివేదిక ప్రకారం టీఆర్ఎస్ పాలనలో 7వేల 5వందల మంది రైతులు చనిపోయారన్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 40 వేల మంది రైతులు చనిపోయారన్నారు. వారి కుటుంబాలకు కూడా కేసీఆర్ సర్కార్ పరిహారం ఇవ్వలేదన్నారు రేవంత్. గ్రేటర్ హైదరాబాద్ లో వరదబాధిత కుటుంబాలకు పరిహారం ఇస్తామని తప్పించుకున్నారని విమర్శించారు. ఇవన్నీ చేయని కేసీఆర్.. అగ్రిచట్టాల ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఎక్స్ గ్రేషియా ఇస్తామంటే నమ్మేదెలా అని ప్రశ్నించారు రేవంత్.
రైతులకు ఎక్స్ గ్రేషియా ఇస్తామంటే కేసీఆర్ను నమ్మేదెలా?
- తెలంగాణం
- November 21, 2021
లేటెస్ట్
- ఒడిశా రాజకీయాల్లో లుంగీ పంచాయతీ.. సీఎం లుంగీపై బీజేడీ, బీజేపీ మాటల యుద్ధం
- వైసీపీ, కూటమి మేనిఫెస్టోపై ఉత్కంఠ... రుణమాఫీనే కింగ్ మేకరా..
- వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్
- Sandeep Reddy Vanga : “యానిమల్ పార్క్” విడుదలపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
- కొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
- సస్పెండెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..
- కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండు.. మంత్రి ఉత్తమ్ కౌంటర్
- V6 DIGITAL 24.04.2024 AFTERNOON EDITION
- తెలంగాణ భవన్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం
Most Read News
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Weather Report: ఎండ మండుతోంది... సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు..
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే, ఇది గమనించండి..
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం