తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ శ్రీవారిని దర్శించుకొనేందుకు తిరుమల చేరుకున్నారు. తిరుమల సంప్రదాయం ప్రకారం సోమవారం సాయంత్రం ( ఫిబ్రవరి 26) శ్రీ భూ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి మంగళవారం ( ఫిబ్రవరి 27) విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి విడుదలైన తరువాత రెండో సారి స్వామి వారిని దర్శించుకొనేందుకు తిరుమలకు వచ్చారు.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న శశికళ
- ఆంధ్రప్రదేశ్
- February 26, 2024
లేటెస్ట్
- గంగారం ఫారెస్ట్లో కెమెరాకు చిక్కిన చిరుత
- సెక్టోరల్ ఆఫీసర్ల పాత్ర కీలకం : సంతోష్
- తండా బిడ్డలు మాట ఇస్తే తప్పరు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- సిద్దిపేటకు త్వరలోనే ఉప ఎన్నిక : నీలం మధు
- కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి
- మే 8న ఇస్నాపూర్ లో కేసీఆర్ రోడ్ షో
- బీబీ పాటిల్ కొడుకు కారులో రూ. లక్ష లభ్యం
- మంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో ఆటో డ్రైవర్ ఆత్మహత్యయత్నం
- తక్కడపల్లి బీరప్ప ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు
- రామాయంపేటలో కాంగ్రెస్ మీటింగ్ రసాభాస
Most Read News
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ