హైదరాబాద్: ఐ-మాక్స్ సర్కిల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాలను పీకేశారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ కట్టి... గులాబీ తోరణాలను తొలగించారు కార్యకర్తలు. ఆ తర్వాత... వాటిని హుస్సేన్ సాగర్ లో వేసేందుకు వెళ్తుండగా యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. యూత్ కాంగ్రెస్ శివసేనా రెడ్డి సహా.. ఇతర నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. జాతీయ కాంగ్రెస్ నాయకుల విగ్రహాల చుట్టూ టీఆర్ఎస్ నాయకులు జెండాలేంటని ప్రశ్నించారు శివసేనా.
టీఆర్ఎస్ జెండాలను పీకేసిన కాంగ్రెస్ నేతలు
- హైదరాబాద్
- October 25, 2021
లేటెస్ట్
- ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హడావుడిగా తనిఖీలు
- ఇజ్రాయిల్ దాడిపై క్లారిటీ ఇచ్చిన ఇరాన్: ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ వల్లే పేలుడు
- గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సస్పెండ్
- పీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా అశోక్ గౌడ్ బాధ్యతలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు: బండి సంజయ్
- ఇద్దరు సీసీఎస్ సీఐల సస్పెన్షన్
- అప్పా జంక్షన్ దగ్గర.. రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు
- చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
- హెరాయిన్, డ్రగ్స్ సప్లై ముఠా అరెస్ట్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..