లక్నో: రాష్ట్రంలో ఫైనల్ ఇయర్ చదివే కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు ఇస్తామని యూపీ సర్కారు ప్రకటించింది. ఎంఏ, బీఏ, బీఎస్సీ, ఐటీఐ, ఎంబీబీఎస్, ఎండీ, బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్లకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న స్కీమ్ ఫస్ట్ ఫేజ్ను స్టార్ట్ చేస్తున్నట్టు వెల్లడించింది. మొదటి విడతలో లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి ఏకానా స్టేడియంలో లక్ష మంది ఫైనలియర్ స్టూడెంట్లకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉచితంగా వాటిని అందిస్తారని పేర్కొంది. ఈవెంట్లో 60 వేల స్మార్ట్ఫోన్లు, 40 వేల ట్యాబ్లను యూత్కు అందించనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి డిజి శక్తి పోర్టల్లో ఇప్పటికే 38 లక్షల మంది యువత రిజిస్టర్ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్లు ఇంకా కొనసాగుతున్నాయని ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ చెప్పారు.
కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు
- దేశం
- December 21, 2021
లేటెస్ట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అద్వానీ యాత్ర చేసింది నిజం కాదా : సీఎం రేవంత్ రెడ్డి
- Uma Ramanan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని ఉమా రామనన్ కన్నుమూత
- NEET -UG అడ్మిట్ కార్డులు విడుదల
- గోల్వాల్కర్ నుంచి హెగ్డే దాకా.. రిజర్వేషన్లను వ్యతిరేకంచింది వీళ్లే : సీఎం రేవంత్రెడ్డి
- తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీలో కేసు ఎలా పెడతారు? : సీఎం రేవంత్ రెడ్డి
- ఫోన్ ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావు బెయిల్ పై ఇవాళ కోర్టు తీర్పు
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షలు కొట్టేశారు
- Hari Hara Veeramallu Teaser: వాడొచ్చి దొంగ దొరల లెక్కలు సరి చేస్తాడు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న వీరమల్లు టీజర్
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్కి అదిరిపోయే న్యూస్..సలార్ శౌర్యంగ పర్వం వచ్చేస్తోంది!