పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.  పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు.  పార్టీ నిర్ణయం మేరకు అందరూ పని చేయాలన్నారు. ఆత్మీయ సమావేశమైనా.. అసమ్మతి సమావేశమైనా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.  పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదన్నారు.  ప్రజల అభివృద్ధి పనులు అడగటం లేదని.. వ్యక్తిగత పనుల గురించి అడుగుతున్నారన్నారు. ఏ పార్టీ అయినా మానవ సంబంధాలు పెంపొందించుకోవాలన్నారు తుమ్మల.

మరిన్ని వార్తల కోసం...

సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా?

రేవంత్​కు పీసీసీ ఇవ్వాల్సిన అవసరమేంది?

సెకండ్ టెస్టులో తొలి వికెట్ కోల్పోయిన భారత్