మెదక్(కొల్చారం): తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఆమెకు గుండెపోటు రాగా హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆమె చనిపోయినట్లు సమాచారం. కాగా కొద్ది రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమెకు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి మృతి చెందారు. కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన లక్ష్మీ రవిందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు. పార్టీ టికెట్ లభించకపోవడంతో బీఎస్పీ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టీపీసీసీ కార్యదర్శి పదవి ఇచ్చింది. సోమన్నగారి లక్ష్మీ మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశ్ గౌడ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
టీపీసీసీ కార్యదర్శి సోమన్నగారి లక్ష్మి మృతి
- తెలంగాణం
- May 14, 2021
లేటెస్ట్
- మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్ కోర్సు
- తీన్మార్ మల్లన్నకే మా మద్దతు .. పీఆర్టీయూ తెలంగాణ ప్రకటన
- జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంపు
- యాదగిరిగుట్టకు ఏప్రిల్లో రూ. 15 కోట్ల 64 లక్షల ఇన్కం
- యర్కారంలో ఇరువర్గాల ఘర్షణ
- పోర్షే కొత్త కారు @ రూ.1.70 కోట్లు
- ఇండియాకు 43 మెడల్స్ ఖాయం
- రేవంత్ సర్కార్ కూలిపోవాలని పూజలు చేయండి: అర్వింద్
- నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష
- ఐపీఎల్ మ్యాచ్లకు మయాంక్ యాదవ్ దూరం
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్