రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బికనేర్ జిల్లాలోని శ్రీ దుంగార్గా సమీపంలో నేషనల్ హైవే-11పై బస్సు, ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా దాదాపు 25 మందికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. హైవేపై ఉన్న బస్సు, ట్రక్కును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
Rajasthan: 10 people killed, 20-25 injured in collision between a bus and truck on National Highway 11 near Shri Dungargarh in Bikaner district pic.twitter.com/Pcfc42xdix
— ANI (@ANI) November 18, 2019