జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదకార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను మొహరించింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర డీజీ దిల్బాగ్ సింగ్.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతోనే కేంద్రం అదనపు బలగాలను మొహరించిందన్నారు. ఉత్తర కశ్మీర్లో సైనికల బలగాలు తక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 100 కంపెనీల పారామిలిటరీ బలగాలను రాష్ట్రానికి పంపించిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వాయు మార్గం ద్వారా సైనికులను కశ్మీర్కు తరలించినట్లు సమాచారం. అమర్నాథ్ యాత్ర కారణంగా ఇటీవలే దాదాపు 40వేల మంది అదనపు బలగాలు రాష్ట్రానికి రప్పించారు.
కశ్మీర్ కు 10వేల అదనపు పారామిలటరీ బలగాలు
- దేశం
- July 27, 2019
లేటెస్ట్
- హిట్ లిస్ట్ మూవీ టీజర్ను రిలీజ్ చేసిన సూర్య
- బాక్సర్ పర్వీన్పై సస్పెన్షన్ వేటు
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
- నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్ రెడ్డి
- వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను..రిపేర్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి
- కన్నప్పలో కీ రోల్
- ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు
- కేఏ పాల్పై చీటింగ్ కేసు
- బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- Scam 2010: రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. సహారా స్కామ్ కథతో స్కామ్ 2010