కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నానికి చెందిన మత్స్యకారులకు సముద్రంలో భారీ చేప లభ్యమైంది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన వారికి అదృష్టం చేప రూపంలో వలకు చిక్కింది. వలలో ఏకంగా 1,150 కిలోల బరువున్న టేకు చేప పడింది.వలలు తెగిపోతాయన్న కారణంతో ఆ చేపను ఎంతో జాగ్రత్తగా తీరం వరకు తీసుకొచ్చి, ఆపై క్రేన్ సాయంతో ఒడ్డుపైకి చేర్చారు. . చుట్టుపక్కల ప్రజలు ఈ భారీ చేపను చూసేందుకు ఆసక్తి చూపారు. రూ. 37 వేలకు ఆ చేపను విక్రయించినట్టు మత్స్యకారులు తెలిపారు. ఇలాంటి టేకు చేపలు అరుదుగా జాలర్లకు చిక్కుతాయని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రమణ తెలిపారు.
మత్స్యకారులకు చిక్కిన 1150 కిలోల చేప
- ఆంధ్రప్రదేశ్
- June 18, 2020
లేటెస్ట్
- తెలంగాణ అబ్బాయికి.. శ్రీలంక అమ్మాయికి పెళ్లి
- కల్వకుర్తిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- ఎడపల్లిలో రేణుకాఎల్లమ్మ కల్యాణోత్సవం ప్రారంభం
- మాచర్ల- _ గద్వాల రైల్వేలైన్ సాధిస్తాం : మల్లు రవి
- లక్షా 9 వేల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు : చంద్రమోహన్
- పారుపల్లి హైస్కూల్లో ఒకరికి బదులుగా మరొకరు ఎగ్జామ్ రాస్తూ దొరికిన్రు
- Kalki Movie Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ లాక్?
- బీజేపీ నుంచి మీసాల శ్రీనివాస్ సస్పెన్షన్
- హుస్నాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 30 క్వింటాళ్ల బియ్యం మాయం
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి