గుజరాత్ భరూచ్ లో ఘోరం జరిగింది. పటేల్ వెల్ఫేర్ హాస్పిటల్ లోని కోవిడ్ వార్డులో అర్ధరాత్రి తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టాఫ్ నర్సులు సహా 16 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో 50 మందిని స్థానికులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది రక్షించారు. భరూచ్-జంబుసర్ రహదారిలో ఉన్న ఈ హాస్పిటల్ ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుందన్నారు పోలీసులు. గంటలోపలే మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు గుజరాత్ సీఎం విజయ్ రూపాని. చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు.
కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి
- దేశం
- May 1, 2021
లేటెస్ట్
- వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు
- జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం
- 1350 కోట్లు పెండింగ్.. GHMC ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ఆందోళన
- సంబరాలకు సిద్ధం అవ్వండంటూ ట్వీట్.. వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి...
- ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసాలు..భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు అరెస్ట్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- V6 DIGITAL 18.05.2024 EVENING EDITION
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా