ఏపీలో 161 కి చేరిన కరోనా కేసులు

ఏపీలో 161 కి చేరిన కరోనా కేసులు

గత మూడు రోజులుగా ఏపీలో కరోనా కేసులు  విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ(శుక్రవారం) ఉదయం 10 గంటల  వరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 161 కి చేరాయని ప్రభుత్వం బులెటిన్ రిలీజ్ చేసింది. అత్యధికంగా నెల్లూరులో 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత  కృష్ణా జిల్లాలో 23, గుంటూరు 20, కడప 19, ప్రకాశం జిల్లాలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు

see more news

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 2552..మరణాలు 72

మోడీ మరో సందేశం..ఆదివారం 9 నిమిషాలు ఏం చేయాలంటే.?

కరోనా మృతుల అంత్యక్రియలపై కేంద్రం గైడ్​లైన్స్