
గౌతంబుద్ధ్నగర్లో 179కి చేరిన కేసులు
లక్నో: ఉత్తర్ప్రదేశ్రాష్ట్రంలోని గౌతంబుద్ధ్నగర్లో ఒక సీఐఎస్ఎఫ్ఆఫీసర్సహా 12 మందికి కరోనా పాజిటివ్వచ్చింది. గడిచిన 24 గంటల్లో 81 రిపోర్టులు రాగా, 12 మందికి పాజిటివ్మిగిలిన వారికి నెగెటివ్అని తేలింది. బెంగాల్లో ఒక్కరోజే 11 మంది బలి..