గౌతంబుద్ధ్​నగర్‌‌లో 179కి చేరిన కేసులు

గౌతంబుద్ధ్​నగర్‌‌లో 179కి చేరిన కేసులు

గౌతంబుద్ధ్​నగర్‌‌లో 179కి చేరిన కేసులు
లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్​రాష్ట్రంలోని గౌతంబుద్ధ్​నగర్‌‌లో ఒక సీఐఎస్‌ఎఫ్​ఆఫీసర్​సహా 12 మందికి కరోనా పాజిటివ్​వచ్చింది. గడిచిన 24 గంటల్లో 81 రిపోర్టులు రాగా, 12 మందికి పాజిటివ్​మిగిలిన వారికి నెగెటివ్​అని తేలింది. బెంగాల్​లో ఒక్కరోజే 11 మంది బలి..