నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం రేపింది. పాత బాలుర, బాలికల హాస్టల్ లో 18 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. అందులో 11 బాలురు కాగా, 7గురు బాలికలున్నారు. ఒక మీటింగ్ కి వెళ్లడం వల్ల ముగ్గురికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ ముగ్గురి వల్లే అందరకీ వ్యాపించని సమాచారం. మొత్తం 110 మందికి టెస్ట్ చేయగా 15 మందికి నిర్థరణ అయింది. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో ఐసోలేషన్ లో ఉన్న ముగ్గు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం
- తెలంగాణం
- July 27, 2022
లేటెస్ట్
- కాంగ్రెస్ గెలుపు కోసం అన్నలు సహకరించాలి : తుమ్మల నాగేశ్వరరావు
- రఘువీర్రెడ్డి గెలుపునకు కృషి చేయాలి : కందూరు జైవీర్రెడ్డి
- ఏప్రిల్ 25 నుంచి ఓటరు స్లిప్ లు పంచుతం : రాహుల్ శర్మ
- సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్
- తెలంగాణలో వడదెబ్బతో ముగ్గురు మృతి
- దారులన్నీ సలేశ్వరం వైపే .. రెండో రోజు పోటెత్తిన భక్త జనం
- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
- హనుమాన్ జయంతి రోజు మద్యం అమ్మకాలు.. 448 లీటర్లు స్వాధీనం
- యూ ట్యూబ్ స్టోరీ రైటర్ సూసైడ్
- క్యాండిడేట్లకూ ఓ మేనిఫెస్టో..గెలిస్తే ఏం చేస్తామో అభ్యర్థుల సొంత హామీలు
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం