ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌… ఇద్దరు మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌… ఇద్దరు మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. రూ.5లక్షల రివార్డు ఉన్న మరో మహిళా మావోయిస్టును పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.