2వేల ఈత చెట్లు కాలిపోయినయ్

2వేల ఈత చెట్లు కాలిపోయినయ్

కోరుట్ల మండలం పైడిమడుగు శివారులో ని ఈత చెట్లకు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు
నిప్పంటుకుని దగ్ధమైనయ్. తమకు జీవనాధారమైన దాదాపు రెండు వేల ఈత చెట్లు
కాలిపోవడంతో గ్రామంలోని గీత కార్మికులు తమను ఆదుకోవాలని కోరుతున్ నారు.
-కోరుట్ల రూరల్ , వెలుగు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వ‌గ్రామానికి త‌ల్లీకూతుళ్లు 

నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది