24 గంటల్లో రూ.2.81 కోట్లు సీజ్‌‌

24 గంటల్లో రూ.2.81 కోట్లు సీజ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : లోక్‌‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మల్టీ జోన్1 పరిధిలోని 16 జిల్లాల్లో వాహనాలతోపాటు, రైళ్లలో తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం రాత్రి వరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, రూ.2.81కోట్ల నగదు, రూ.4,05లక్షల మద్యం, 15 కిలోల గంజాయి పట్టుబడిందని మల్టీ జోన్–1 ఐ.జీ ఎ.వి.రంగనాథ్ తెలిపారు.