సెకండ్ టీ20: టాస్ గెలిచిన ఇంగ్లండ్

సెకండ్ టీ20: టాస్ గెలిచిన ఇంగ్లండ్

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ సెకండ్ టీ20 మ్యాజ్ జరుగుతుంది. బర్మింగ్‌హామ్‌ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇండియా ప్లాన్ చేస్తుండగా.. సిరీస్ వదలకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలవానే కసితో ఇంగ్లండ్ టీమ్ ఉంది. దీంతో సెకండ్ టీ20 మ్యాచ్ థ్రిల్లింగ్ గా జరగనుంది. ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఫస్ట్ మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోవడంతో టీమిండియా 50 రన్స్ భారీ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.

టీమ్స్ ఇవే..