బర్మింగ్హామ్: ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ సెకండ్ టీ20 మ్యాజ్ జరుగుతుంది. బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇండియా ప్లాన్ చేస్తుండగా.. సిరీస్ వదలకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలవానే కసితో ఇంగ్లండ్ టీమ్ ఉంది. దీంతో సెకండ్ టీ20 మ్యాచ్ థ్రిల్లింగ్ గా జరగనుంది. ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఫస్ట్ మ్యాచ్లో హార్ధిక్ పాండ్యా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో రెచ్చిపోవడంతో టీమిండియా 50 రన్స్ భారీ తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
టీమ్స్ ఇవే..
2ND T20I. England XI: J Buttler (c/wk), J Roy, D Malan, L Livingstone, H Brook, M Ali, S Curran, C Jordan, R Gleeson, D Willey, M Parkinson. https://t.co/e1QU9hlHCk #ENGvIND
— BCCI (@BCCI) July 9, 2022
2ND T20I. India XI: R Sharma (c), V Kohli, S Yadav, R Pant (wk), H Pandya, D Karthik, R Jadeja, H Patel, B Kumar, J Bumrah, Y Chahal. https://t.co/e1QU9hlHCk #ENGvIND
— BCCI (@BCCI) July 9, 2022