హైదరాబాద్, వెలుగు: పౌల్ట్రీ రైతులకు కరెంటు సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.3.11 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నిధులతో ఎన్పీడీసీఎల్ పరిధిలోని బిల్లులకు రాయితీ ఇవ్వనుంది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా శుక్రవారం జీవో జారీ చేశారు.
రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ
తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి
పడిపోయిన టమాట రేటు