న్యూఢిల్లీ: మైగేట్ సంస్థ వచ్చే కొన్ని నెలల్లో 300 మందిని నియమించుకోవాలని చూస్తోంది. టెక్నాలజీ, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ రోల్స్లో కొత్త వారి నియామకం ఉంటుందని పేర్కొంది. దేశంలో తమ పొజిషన్ను బలోపేతం చేసేందుకు చూస్తున్నట్టు తెలిపింది. ఈ కంపెనీ ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీస్ లో సెక్యూరిటీని నిర్వహిస్తోంది. అలాగే మాన్యువల్ టాస్క్లను డిజిటైజ్ చేసేందుకు సాయపడుతోంది. ప్రస్తుతం 10 వేల రెసిడెన్-షియల్ కాంప్లెక్స్లలో ఇది తన సేవలందిస్తోంది. మెజార్టీ కమ్యూనిటీస్ లో బెంగళూరు, హైదరాబాద్, ఎన్సీఆర్, ముం బై, పూణే వంటి ఆరు రీజియన్లు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి 25 వేల కాంప్లె క్స్లకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. మైగేట్లో ప్రస్తుతం 1,150 మంది ఉద్యోగులున్నారు. 2016లో ఈ కంపెనీ ఏర్పాటైంది. గతేడాది అక్టోబర్లో ఈ కంపెనీ చైనాకు చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్, అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్, జేఎస్ క్యాపి టల్ మేనేజ్మెంట్, ప్రస్తుత ఇన్వెస్టర్ ప్రైమ్ వెం చర్స్ పార్టనర్స్ నుంచి 56 మిలియన్ డాలర్లను సేకరించింది.
మైగేట్ లో మరో 300 ఉద్యోగాలు
- బిజినెస్
- September 21, 2020
లేటెస్ట్
- GV Prakash: తమిళ ప్రజల గౌరవం తగ్గిపోయిందా.. విడాకుల ట్రోల్స్పై జీవీ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్
- బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి
- టీడీపీలో చేరిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు
- పోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- వైభవంగా మండల పూజ
- అందంగా పోలీసు కమిషనరేట్ ఆఫీస్
- భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ పనులు!
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఆకుల హరిణ్
- జగ్గయ్యపల్లి గ్రామంలో వైభవంగా రాములోరి కల్యాణం
- డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి
Most Read News
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!