రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ లో తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై. కార్యక్రమానికి అన్ని పార్టీల ముఖ్య నేతలతో పాటు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన వారిని పేరు పేరున పలకరించారు గవర్నర్.
రాజ్ భవన్లో ఎట్ హోం..హాజరైన కేసీఆర్, మంత్రులు
- తెలంగాణం
- January 26, 2020
లేటెస్ట్
- Pawan Kalyan Affidavit: నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు..మైత్రి మేకర్స్ దగ్గర ఎంతంటే?
- CSK vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో.. రచీన్ రవీంద్ర ఔట్
- సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం..
- శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్
- రూ.4 వేల 500 కోసం స్నేహితుడిని చంపేశాడు
- ఏసీలో పాము.. క్లీన్ చేస్తుండగా బుసలు..
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
Most Read News
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- 25YearsofTrvikram: త్రివిక్రమ్ 25 ఏళ్ల సినీ ప్రస్థానం..ఆయన సృష్టించిన ప్రభావం ఊహకందనిది