దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,903 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 490 మంది చనిపోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య85,53,657 కు చేరగా..మరణాల సంఖ్య 1,26,611 కు చేరింది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 48,405 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య దేశంలో మొత్తం 79,17,373 కు చేరింది. ఇంకా 5,09,673 మంది ఆస్పత్రిలో ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే దేశంలో 8,35,401 మందికి టెస్టులు చేశారు. మొత్తం నవంబర్ 8 వరకు దేశ వ్యాప్తంగా కరోనా టెస్టులు 11 కోట్ల 85 లక్షల 72 వేల192 కే చేరాయని ఐసీఎంఆర్ ప్రకటించింది.
తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు
ఇక నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 3 నెలలకో కొత్త బైక్..
With 45,903 new #COVID19 infections, India's total cases surge to 85,53,657. With 490 new deaths, toll mounts to 1,26,611
Total active cases are 5,09,673 after a decrease of 2,992 in last 24 hours.
Total cured cases are 79,17,373 with 48,405 new discharges in the last 24 hours pic.twitter.com/dUz5G1Vw1u
— ANI (@ANI) November 9, 2020