24 గంటల్లో 48,648 కేసులు..563 మంది మృతి

24 గంటల్లో 48,648 కేసులు..563 మంది మృతి

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,648 కేసులు నమోదవ్వగా..మరో 563 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా కేసులు మొత్తం 80,88,851 కు చేరాయి.మరణాలు1,21,090కు చేరాయి. నిన్న మరో 57,386 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య73,73,375 కు చేరింది. మరో 5,94,386 ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో కరోనా ఆక్టివ్ కేసుల రేటు 7.35 శాతం ఉండగా..రికవరీ రేటు 91.15 శాతం, మరణాల రేటు 1.50 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

పెళ్లి వ్యాన్ బోల్తా పడి ఏడుగురు మృతి

యువతిపై కత్తితో దాడి చేసి పొదల్లో పడేసి..