బీఆర్ఎస్​కు 50 మంది రాజీనామా

బీఆర్ఎస్​కు 50 మంది రాజీనామా

నిర్మల్, వెలుగు: నిర్మల్ ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని దాదాపు 50 మందికి పైగా సర్పంచులు, ఎంపీటీసీలు,ఉప సర్పంచులు,  గ్రామ పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు వెల్లడించారు.