సూర్యోదయం సమయంలో నదిలో పుణ్య స్నానాలు ఆచరించాలని భావించి, రాత్రి సమయంలో అక్కడే నిద్రించారు కొంత మంది భక్తులు. అయితే మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ సమీపంలో గంగా నది ఒడ్డున నౌరౌరా ఘాట్ దగ్గర ఇవాళ తెల్లవారుజామున జరిగింది. నదిలో స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు తీరంలోని రోడ్డుపక్కగా నిద్రిస్తుండగా, వైష్ణోదేవి ఆలయం నుంచి యాత్రికులతో వస్తున్న బస్సు అదుపుతప్పి వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ఘటనలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు మరణించారు. ప్రమాదం తర్వాత బస్సును అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిద్రపోతున్న భక్తులపై నుంచి దూస్కెళ్లిన బస్సు: ఏడుగురి మృతి
- దేశం
- October 11, 2019
లేటెస్ట్
- Health Tips: మండే సూర్యుడికి ఇలా చెక్ పెట్టండి..
- Indian Premier League: భారీగా తగ్గిన IPL ఫ్రాంచైజీల ఆదాయం..
- Sabari movie review: కూతురి కోసం తల్లి పోరాటం.. సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన శబరి ఎలా ఉందంటే?
- Love Me Movie: లవ్ మీ స్టుపిడ్ హార్ట్ లిరికల్ రిలీజ్..ఆస్కార్ విన్నర్స్ కీరవాణి,చంద్రబోస్ న్యూ మెలోడీ
- దేశంలో మోదీ AA ట్యాక్స్ వసూల్ చేస్తున్నారు : మంత్రి కోమటిరెడ్డి
- టార్గెట్ జగన్... కడప జిల్లాకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి..
- మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి : సీఎం జగన్
- తెలంగాణ తెచ్చిందే సిద్దిపేట: హరీశ్ రావు
- గుడ్న్యూస్: తర్వలో ఆడియో ఇమోజీలు.. ఫోన్ చేసి ఈ సౌండ్స్ చేయొచ్చు
- Pakistan Cricket: పాక్ క్రికెట్లో మరో రచ్చ.. PCB చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీనామా
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- IPL 2024: అన్నాడంటే జరగాల్సిందే: సన్ రైజర్స్ కప్ కొడుతుందన్న కమ్మిన్స్