ఒక్కరోజే 78,357 కేసులు..1045 మరణాలు

ఒక్కరోజే 78,357 కేసులు..1045 మరణాలు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 78,357 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 37,69,524 కు చేరింది. మరో 1045 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 66,333 కు చేరింది.29,019,09 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 8,01,282 మంది ఆస్పత్రిలో ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఇక నిన్న ఒక్కరోజే 1012367 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో సెప్టెంబర్ 1 నాటికి దేశంలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 4,43,37,201కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ఫ్రైజ్.. వకీల్ సాబ్ బొమ్మ అదిరింది

తెలంగాణలో కొత్తగా 2,892 కరోనా పాజిటివ్ కేసులు