న్యూఢిల్లీ : కరోనా నివారణలో భాగంగా లాక్ డౌన్ ను అమలు చేసేందుకు డ్యూటీ చేస్తున్న సీఆర్ఫీఎప్ జవాన్లకు కరోన సోకుతోంది. తాజాగా న్యూఢిల్లీలోని సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న 9 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరంతా నరేలా ప్రాంతంలో డ్యూటీ చేశారు. అనుమానిత లక్షణాలుండటంతో టెస్ట్ చేయగా 9 మందికి కరోనా వచ్చినట్లు గుర్తించారు. వెంటనే వీరికి హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. అదే విభాగంలో పనిచేస్తున్న మరో 47 మందిని సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని సూచించారు. ఢిల్లీలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో విధులు నిర్వహిస్తున్న జవాన్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
9 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లకు కరోనా
- దేశం
- April 25, 2020
లేటెస్ట్
- రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు బంద్
- జూన్ 4న అధికారంలోకి ఇండియా కూటమి : మల్లికార్జున ఖర్గే
- ప్రపంచ అత్యుత్తమ జట్టుగా వర్ణన.. పాక్ క్రికెట్ చైర్మన్ను తిడుతున్న అభిమానులు
- తిరుమల రెండవ ఘాట్ రోడ్డుపై చిరుత కలకలం.
- బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ.. మోదీ మరోసారి ప్రధాని కాలేడు : రాహుల్ గాంధీ ట్వీట్
- పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు
- వీళ్లకు కారు లేదా.. లిస్ట్ చూస్తే మీరు అవాక్కవుతారు.. అవును నిజం..!
- Devara: ఎన్టీఆర్ బర్త్డేకు దేవర స్పెషల్ ట్రీట్ ఇదే..టీ సిరీస్ స్పెషల్ ట్వీట్ వైరల్..
- సీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు
- Sachin Tendulkar: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ