తెలంగాణలో ఒక్కరోజే 922 కేసులు..7 మంది మృతి

తెలంగాణలో ఒక్కరోజే 922 కేసులు..7 మంది మృతి

తెలంగాణలో గత 24 గంటల్లో 922 కరోనా కేసులు నమోదయ్యాయి.  కరోనా కారణంగా మరో ఏడుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షల 40 వేల 970 కి చేరాయి. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1348కి చేరింది. నిన్నఒక్కరోజే 1456 మంది కోలుకున్నారు. మొత్తం  2 లక్షల  21 వేల 992 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 17,630 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 256 కేసులు నమోదయ్యాయి.

కరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం