24 గంటల్లో 9851 కరోనా కేసులు..273 మంది మృతి

24 గంటల్లో 9851 కరోనా కేసులు..273 మంది మృతి

భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. గత మూడు రోజులుగా రోజుకి 9 వేలకు పైగా కేసులు నమోదవువుతన్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 9851 కరోనా కేసులు నమోదవ్వగా..273 మంది చనిపోయారు.దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,26,770కు చేరింది.మృతుల సంఖ్య 6348 కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం1,09,462 మంది కోలుకోగా 2,26,770 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,43,661 మందికి కరోనా టెస్టులు చేయగా..ఇప్పటి వరకు  మొత్తం 43,86,376 మందికి కరోనా టెస్టులు చేశామని కేంద్ర ఆరోగ్య,కుటుంబ శాఖ వెల్లడించింది.

See more news

చాహల్ పై యువరాజ్ సింగ్ కామెంట్స్..పోలీస్‌‌ కేసు నమోదు

గర్భిణికి గుండెపోటు..ఆమెతో పాటు కడుపులోని కవలలు మృతి