హైదరాబాద్
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ లో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు
బల్దియా మరో కీలక అడుగు డిజిటల్ పాలన, ఈజీ సేవలే లక్ష్యంగా కొత్త విధానం సమర్పించిన దరఖాస్తులు వెంటనే అధికారుల వద్దకు ఆ వెంటనే పరిశీలన, ఆమోదం
Read Moreజంట జలాశయాల్లోకి భారీగా వరద..గండిపేట 10 గేట్లు ఓపెన్..హిమాయత్ సాగర్ 3గేట్లు ఓపెన్
హైదరాబాద్సిటీ, వెలుగు: సిటీ జంట జలాశయాల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. అప్రమత్తమైన మెట్రోవాటర్బోర్డు అధికారులు &nbs
Read Moreఅయ్య బాబోయ్.. 35 కిలోమీటర్లకు రూ.5 వేలు..శామీర్ పేట నుంచి శంషాబాద్ కు క్యాబ్ బుక్ చేసుకున్న ప్యాసెంజర్ కు షాక్
శామీర్పేట నుంచి శంషాబాద్కు క్యాబ్బుక్ చేసుకున్న ప్యాసింజర్కు షాక్ సర్జ్ప్రైసింగ్ పేరుతో క్యాబ్ బుకింగ్ యాప్స్ దోపిడీ
Read More12 ఏండ్ల తర్వాత వారసత్వ స్థిరాస్తిపై హక్కులివ్వలేం: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: వారసత్వంతో పాటు స్థిరాస్తికి సంబంధించి ఇతరులకు హక్కు ఏర్పడిన 12 ఏండ్లలోపే దావా వేయాలని, కాలవ్యవధి దాటిన తరువాత దావా వేయడానికి చట్టం
Read Moreకాంగ్రెస్తోనే సంక్షేమం..ఇన్ని పథకాలు ఇప్పటి వరకు ఏ పార్టీ అమలు చేయలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
ఇన్ని పథకాలు ఇప్పటి వరకు ఏ పార్టీ అమలు చేయలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి జూబ్లీహిల్స్లో
Read Moreమళ్లీ తగ్గిన బంగారం వెండి ధరలు..బంగారం రూ.4వేలు.. వెండి రూ. 6వేలు డౌన్
న్యూఢిల్లీ: యూఎస్–-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సడలడంతో బంగారానికి ఆకర్షణ తగ్గింది. మంగళవారం ధరలు భారీగా పడిపోయాయి. జాతీయ రాజధానిలో 10 గ్
Read Moreరిలయన్స్ తో సాంప్రే న్యూట్రిషన్స్ ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్)తో హైదరాబాద్కు చెందిన కన్ఫెక్షనరీ కంపెనీ సాంప్రే చేతులు కలిపింది
Read Moreసైబర్ నేరాలకు చెక్..కాలర్ ఎవరో స్క్రీన్ పైనే తెలుస్తుంది
ఇది డిఫాల్ట్ సర్వీస్ ప్రకటించిన ట్రాయ్, డాట్ న్యూఢిల్లీ: ఇక నుంచి మన మొబైల్ఫోన్కు కాల్ చేసే వాళ్ల పేరు, వివరాలు తెలుసుకోవడానికి ట్రూకాలర్
Read Moreటికెట్ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలి:సీఎం రేవంత్
కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయిలో ఇంటర్ వరకు ఉచిత విద్య కార్మికుల భవన్ నిర్మాణానికి
Read Moreఏపీలో కల్లోలం రేపుతున్న మొంథా తుఫాన్ ..తెలంగాణలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
నేడు, రేపు అతిభారీ వర్షాలు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఏపీలో కల్లోలం రేపుతున్న తీవ్ర తుఫాన్ హైదరాబాద్/శంషాబాద్, వెలుగు:మొంథా తుఫాన్
Read MoreOpenAI పునర్నిర్మాణ సంస్థలో.. సామ్ ఆల్ట్మన్కు వాటా లేదు
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కంపెనీ Open AI కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్మిర్మాణం ద్వారా క్యాపిటల్ సేకరించేందుకు సిద్దమయింది. ఈ మార్
Read Moreవామ్మో.. మోంథా తుఫాను ఎఫెక్ట్ మాములుగా లేదుగా.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..
విజయవాడ: మోంథా తుఫాను ప్రభావంతో విజయవాడ, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే 122 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 29 రైళ్లను దారి మళ్లించింది. విజయవాడ
Read Moreశ్రీవారి ఆలయంలో 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం.. ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల బోనస్ : టీటీడీ కీలక నిర్ణయాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. మంగళవారం (అక్టోబర్ 28) ఏర్
Read More













