హైదరాబాద్
రియాజ్ మృతదేహానికి అర్ధరాత్రి 2 గంటలకు పోస్టుమార్టం పూర్తి.. ఎన్ కౌంటర్ వరకూ ఏం జరిగిందంటే..
నిజామాబాద్: నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ అంత్యక్రియలు ముగిశాయి. అర్ధరాత్రి 2 గంటలకు పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం తర్వాత
Read Moreహైదరాబాద్ లో పటాకులు పేల్చుతూ 47 మందికి గాయాలు.. సరోజిని హాస్పిటల్లో ట్రీట్ మెంట్..
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. పిల్లలు పెద్దలు అంతా ఆనందంగా పటాకులు పేల్చుతూ పండగ జరుపుకున్నారు. అయితే.. హైదరాబాద్ లో ప్రతి ఏడాదిలాగే దీ
Read Moreధూల్ పేట్ లో అగ్నిప్రమాదం... పతంగుల గోదాంలో మంటలు..
మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ( అక్టోబర్ 20 ) అర్థరాత్రి స్థానిక ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన
Read Moreసదర్ దున్నపోతుకు కాస్ట్లీ లిక్కర్.. ప్రత్యేక ఆకర్షణగా వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు
తెలంగాణలో బోనాల తర్వాత మస్త్ గ్రాండ్గా చేసే మరో పండుగ సదర్ ఉత్సవం. సదర్ సమ్మేళనంగా పిలిచే ఈ పండుగ సికింద్రాబాద్, హైదరాబాద్ సిటీల్లో చాలా ఫేమస్. ద
Read Moreతెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!
హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మూ
Read Moreప్రమోద్ కుటుంబానికి కోటి పరిహారం.. ఫ్యామిలీలో ఒకరి ప్రభుత్వం ఉద్యోగం: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి కోటి పరిహారం అందివ్వనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య, నిందితుడ
Read Moreనిజమాబాద్ రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి రియాక్షన్..
నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు నిందితుడు రియాజ్ ను సోమవారం ( అక్టోబర్ 20 ) ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు.
Read Moreనిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్
నిజామాబాద్: నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. రియాజ్ను పోలీసులు ఎన్&zw
Read Moreతిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం..
కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. సోమవారం ( అక్టోబర్ 20 ) దీపావళి సందర్భంగా ఉదయం దీపావళి ఆస్థానం
Read Moreచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, ప్రముఖులు
దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అక్టోబర్ 20న ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. నగర న
Read MoreBihar Elections 2025: 143 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆర్జేడీ..
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు సంపిస్తున్న క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. మహాఘట్ బంధన్ మధ్య సీట్ల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తిన క్రమంలో 143
Read MoreINS విక్రాంత్ పవర్ ఏంటో పాకిస్తాన్కు తెలిసొచ్చింది: నేవీతో దీపావళి వేడుకలో ప్రధాని మోదీ
పనాజీ: గోవా తీరంలోని INS విక్రాంత్ యుద్ధ నౌకలో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. నేవీతో కలిసి ప్రధాని మోదీ ఈసారి దీపావళి సంబరాలు చేసుక
Read Moreహైదరాబాద్ లో దీపావళి సందడి.. సిటీలోని పూల మార్కెట్లలో బారులు తీరిన పబ్లిక్..
దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. స్వీట్ షాపులు, క్రాకర్స్ షాపులు మాత్రమే కాకుండా పూల మార్కెట్లలో కూడా దీపావళి సందడి కనిపిస్తోంది. సోమవారం ( అక్టో
Read More












