
హైదరాబాద్
2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్:S&P గ్లోబల్
2030నాటికి 6.7శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని S&P గ్లోబల్ తన పరిశోధనలో హైలైట్ చేసింది
Read MoreEPFO withdrawal: కంపెనీ అప్రూవల్ లేకుండానే PF విత్ డ్రా చేసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదిగో..
EPFO withdrawal: EPF పెన్షన్దారులకు తమ పీఎఫ్ను ఎక్కడ నుంచైనా విత్డ్రా చేసుకునేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అవకాశం కల్పిస్తోంది.
Read Moreనందగిరి హిల్స్ లో కొండను తవ్వి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రెసిడెన్షియల్ ఏరియా నందగిరి హిల్స్ లో కొందరు కమర్షియల్ దందాకు తెరలేపారు. హెచ్ఎండీఏ వేలంలో 4.7 ఎకరాల స్థలాన్ని కొన్న
Read Moreహైదరాబాద్ సిటీలో మూసీ నదిపై కొత్తగా 15 బ్రిడ్జీలు : కొత్త వంతెనలు వచ్చే ప్రాంతాలు ఇవే
మూసీ నది సుందరికీరణ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పను
Read Moreవిజయవాడ దుర్గ గుడి మెట్లను శుద్ధి చేసిన పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం నెలకొన్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా ఇవాళ ( సెప్టెం
Read Moreములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయండి: సీతక్క
ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మార్చే బిల్లుకు ఆమోదం తెలపాలంటూ మంత్రి సీతక్క గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కోరారు. ఇవాళ ఉదయం రాజ్ భవన్
Read Moreనగల కోసం మహిళను హత్య చేసిన దుండగులు
కుత్బుల్లాపూర్ లో దారుణం జరిగింది. నగల కోసం మహిళను హత్య చేశారు కిరాతకులు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేటలోని ఓ అపార్ట్ మెంట్లో శా
Read Moreఅక్టోబర్ 1న కాలినడకన తిరుమలకు పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ..
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం రాజుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న తిరు
Read MoreNH 63 హైవే పనులకు 100కోట్లు: నితిన్ గడ్కరీతో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భేటీ
హైదరాబాద్:జాతీయ రహదారుల విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు తెలంగాణ శాసన సభా స్పీకర్ గడ్డం ప్రసాద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్
Read Moreతిరుమల లడ్డూ వివాదంపై సిట్ టీం ప్రకటన.. ఏఆర్ డైరీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు..
ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం రేపిన దుమారం ఇంకా సద్దమనగలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వ
Read Moreకేబినెట్లో స్థానం కల్పించాలి:పీసీసీ చీఫ్కు ముదిరాజ్ నేతల వినతి
పీసీసీ చీఫ్కు ముదిరాజ్ నేతల వినతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్లో తమ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ముదిరాజ్ నేతలు కోరారు. సోమవారం గాం
Read Moreగుడ్ న్యూస్: పాడి రైతుల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
హైదరాబాద్, వెలుగు: విజయ డెయిరీకి చెందిన పాడి రైతుల పాల బిల్లుల బకాయిలను తక్షణం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లను విడుదల చేసింది. ఈ బకాయిలన
Read Moreహైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు... వ్యక్తి స్పాట్ డెడ్..
హైదరాబాద్ లోని మియాపూర్లో హిట్ అండ్ రన్ కేసు చోటు చేసుకుంది.. మియాపూర్ నుండి కూకట్ పల్లి వెళ్లే దారిలో పిల్లర్ నంబర్ 622 దగ్గర చోటు చేసుకుంది ఈ ప్రమాద
Read More