హైదరాబాద్
Gold Rate: యుద్ధం ప్రకటించిన ఇరాన్.. పెరిగిన వెండి-బంగారం, హైదరాబాదులో తులం రేటిదే..
Gold Price Today: గతవారం చివరి నుంచి ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇరాన్ అధినేత తన ఎక్స్ ఖాతా ద్వారా అధిక
Read Moreకూకట్పల్లి అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 60 మందిని టెర్రస్ పైకి ఎక్కించి..
హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అందరూ నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఓ అపార్ట్ మెంట్ లో అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. ఫస్ట్ ఫ్లోర్
Read Moreసెక్రటేరియట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: ఇటీవల రాష్ట్ర కేబినెట్లో చేరిన వివేక్ వెంకటస్వామి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2025, జూన్ 18న సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ల
Read Moreసంక్షేమ బోర్డును బీమా కంపెనీలకు అప్పగించొద్దు
ముషీరాబాద్, వెలుగు: భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్కంపెనీలకు అప్పగించొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
Read Moreఇథియోపియా నుంచి హైదరాబాద్కు డైరెక్ట్ ఫ్లైట్
హైదరాబాద్, వెలుగు: ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద విమానయాన స
Read More42 శాతం రిజర్వేషన్ సాధించడమే టార్గెట్.. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు: బీసీల సమస్యలపై గొంతెత్తుతున్న తనపై కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
Read Moreఇక్కడ కొట్టేసిన ఫోన్లు.. విదేశాలకు..
చోరీల్లో కొత్త ఒరవడికి తెరలేపిన ముగ్గురు అరెస్ట్ 77 ఫోన్లు, 2 బైక్ లు స్వాధీనం పరారీలో కొనుగోలు చేసిన వ్యక్తి పద్మారావునగర్, వెలుగు
Read Moreఎన్సీసీ ఫౌండర్రాజు ‘స్టాండింగ్ టాల్’ పుస్తకావిష్కరణ
న్యూఢిల్లీ: ఎన్సీసీ ఫౌండర్, చైర్మన్ఎమిరటస్ డాక్టర్ ఏవీఎస్రాజు ‘స్టాండింగ్ టాల్’ పేరుతో రాసిన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హై
Read Moreఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్లైన్ సెంటర్
ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏర్పాటు న్యూ ఢిల్లీ, వెలుగు: ఇరాన్–ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్ర ప్
Read Moreఏసీబీకి పట్టుబడిన ఏఈలు .. హైదరాబాద్లో ఎంబీ రికార్డ్ కోసం రూ.1.20 లక్షలు డిమాండ్
హైదరాబాద్ సిటీ/కరీంనగర్ క్రైం, వెలుగు: పనులు చేసేందుకు లంచం తీసుకుంటూ హైదరాబాద్, కరీంనగర్లో ఇద్దరు ఏఈలు, ఒక సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి పట్టుబడ్డా
Read Moreగ్రామాల్లో సౌరశక్తి వినియోగాన్నిపెంచాలి : ఎంపీలు, ఎమ్మెల్యేలు
రాజకీయాలకు అతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేల పిలుపు హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తి వినియోగాన్ని పెంచి అక్కడి ప్రజలను స్వయం సాధ
Read Moreహైదరాబాద్ : గొలుసు దొంగలు అరెస్టు
మెహిదీపట్నం, వెలుగు: బంగారు గొలుసు చోరీ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ టోలిచౌకి పోలీస్ స్టేషన్లో
Read Moreబడిబాట ఎఫెక్ట్: సర్కారు బడుల్లోకి ప్రైవేటు విద్యార్థులు.. జోరందుకున్న అడ్మిషన్లు..
సర్కారు బడుల్లో లక్ష దాటిన కొత్త అడ్మిషన్లు.. ఫస్ట్ క్లాసులో 55 వేలకు పైగా ప్రవేశాలు రెండు లక్షల వరకు అవుతాయని అధికారుల అంచనా
Read More












