హైదరాబాద్
వాయిదాపడ్డ ఫార్మసీ పరీక్షల నిర్వహణకు సర్కారు గ్రీన్ సిగ్నల్
ప్రపోజల్స్ పంపాలని జేఎన్టీయూకు శ్రీదేవసేన ఆదేశం హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సమ్మె కారణంగా వ
Read Moreఢిల్లీ పేలుడు ఎఫెక్ట్..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తనిఖీలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో.. ముమ్మర తనిఖీలు పద్మారావునగర్,వెలుగు: ఢిల్లీలోని ఎర్రకోటలో ఇట
Read Moreఅయ్యో.. బిడ్డా..!గేట్ మీద పడి బాలుడు మృతి..మేడ్చల్ జిల్లా బౌరంపేటలో ఘటన
బిల్డర్పై కేసు నమోదు దుండిగల్, వెలుగు: మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. బౌరంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద గేటు
Read Moreమంత్రి కొండా సురేఖపై కేసు వెనక్కి తీసుకున్న నాగార్జున
బషీర్బాగ్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును సినీ నటుడు అక్కినేని నాగార్జున ఉపసంహరించుకున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల
Read Moreనింబోలి అడ్డలో భయపెట్టిన కారు.. బాంబులు ఉన్నాయేమోనని స్థానికుల భయాందోళన
రైల్వే బ్రిడ్జి కింద అడ్డంగా పార్క్ చేసి వెళ్లిన వ్యక్తి బాంబు స్క్వాడ్ బృందాల తనిఖీ ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జన
Read Moreటెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు 20 వరకు పెంపు
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షల ఎగ్జామ్ ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. ఎలాం
Read Moreబొగ్గు ఉత్పత్తి, రెవెన్యూలో రాజీ పడొద్దు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రత్యేక కార్యాచరణతో లక్ష్యాన్ని సాధించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: గతేడాది బొగ్గు రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చే
Read Moreబిర్సాముండా జీవితగాథ ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి : ఎన్.రాంచందర్రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు హైదరాబాద్, వెలుగు: బిర్సాముండా జీవితగాథని ప్రతీ భారతీయుడు తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక
Read Moreఆత్మకూరు మండలంలో కారు అదుపుతప్పి ఇద్దరు మృతి
మరో ఇద్దరికి గాయాలు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రమాదం మంచిర్యాల జిల్లాలో బైక్&
Read Moreహైదరాబాద్ ORR చుట్టూ ఆర్టీసీ బస్సులు.. ఎగ్జిట్ పాయింట్స్ వరకూ నడిపే యోచన
ఇప్పటికే ఔటర్ పరిసర ప్రజల నుంచి డిమాండ్ ఫీజుబులిటీ స్టడీ పూర్తి.. త్వరలో నిర్ణయం బస్సుల సంఖ్య పెరిగితే పర్యాటక ప్రాంతాలకు తాకిడి
Read Moreఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం : ఎమ్మెల్సీ దాసోజు కామెంట్
ఎమ్మెల్సీ దాసోజు కామెంట్ హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రాకుండా నిషేధం విధిస్తూ స్పీకర్ బులె
Read Moreవరంగల్ వరద బాధితులకు రూ.12.12 కోట్ల పరిహారం ..11 రోజుల్లోనే సీఎం రేవంత్ ఇవ్వడం ఓ చరిత్ర
గతంలో వరదదలు వస్తే.. తండ్రీకొడుకులు చీపురుపుల్ల కూడా ఇవ్వలేదు మాజీ మంత్రి హరీశ్ అవినీతిపై ఫిర్యాదు చేస్తాం జయలలితలా కవిత తిరిగితే జనాలు నమ్మరు
Read Moreబాలలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు
హైదరాబాద్, వెలుగు: నేటి బాలలే రేపటి పౌరులన్న నెహ్రూ స్ఫూర్తితో పాఠశాల విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read More












