లేటెస్ట్
Delhi Mayor elections : 10 ఏండ్ల తర్వాత మహిళా మేయర్
న్యూ ఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కొనసాగుతోంది. 250 మంది కౌన్సిలర్లు, ఏడుగురు లోక్ సభ, ముగ్గురు రాజ్యస
Read More14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుంటే యావజ్జీవ శిక్ష : హిమంత బిస్వాశర్మ
అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లలోపు వయసున్న బాలికలను వివాహం చేసుకుంటే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యావజ్జీవ శిక్ష విధిస్
Read More'కంటి వెలుగు'లో అందరూ పాల్గొనాలె : మంత్రి తలసాని
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంధత్వం లేని సమాజమే
Read Moreమీ పుట్టినరోజున నూతన సచివాలయాన్ని ఎట్ల ప్రారంభిస్తారు..? : బండి సంజయ్
తన పుట్టినరోజు నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ప్రారంభిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. నూతన సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అం
Read Moreకొండగట్టుకు చేరుకున్న పవన్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కొండగట్టు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ స
Read Moreతెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : బండి సంజయ్
కేసీఆర్ ప్రభుత్వంపై, ఆయన కుటుంబంపై రాష్ర్ట ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ప్రజాసంగ్రామ యాత్రలో స్పష్టమైందని బండి సంజయ్ అన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 5 విడత
Read Moreమోర్భీ ఘటన : ఓవెరా గ్రూప్ ఎండీకి అరెస్టు వారెంట్ జారీ
అక్టోబర్ 30న గుజరాత్ మోర్బీ లో బ్రిడ్జి కూలి 134 మంది చనిపోయిన 3 నెలల తర్వాత అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆ వంతెన రెనోవేషన్ పనులను చేపట్టిన
Read Moreనాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు
రాబోయే రోజుల్లో రంగనాయక సాగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. సిద్ధిపేట నుంచి చిన్నకోడూర్ వరకు రూ.66 కోట్ల
Read MoreNetflix: పాస్వర్డ్ షేరింగ్పై నెట్ఫ్లిక్ కొత్త నిర్ణయం
ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ ఒకరు తీసుకుంటే చాలు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ పాస్ వర్డ్ షేర్ చేసుకొని వాడుకుంటుంటారు. అయితే, ఇకనుంచి అలా కుదరదు. పాస్ వర్డ్ ష
Read Moreఫుట్ పాత్పై గుడిసెలు తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ పై ఉన్న గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు
Read Moreఇవాళ విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిక
Read Moreఏనుమాముల మార్కెట్లో రైతుల ఆందోళన
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చీ,పత్తి రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు సిండికేట్ గా మారడంతో ధర విషయంలో తమకు అన్యాయం జరుగుతుందన
Read Moreజెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్ను అమ్మేస్తున్నారా..?
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అమెరికన్ న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్ ను అమ్మేసేందుకు ప్లాన్ చేసినట్టు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఫుట
Read More












