లేటెస్ట్
లిక్కర్ సేల్స్ లో రికార్డ్.. సర్కార్కు భారీగా ఆదాయం
తెలంగాణ సర్కార్కు మద్యంపై ఆదాయం భారీగా వచ్చింది. ఈ ఏడాది మద్యంపై 34వేల కోట్ల ఆదాయం వచ్చింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు 34 వేల కోట్ల మధ్యం అ
Read Moreమళ్లీ ఓపెన్ కానీ TSPSC ఆన్ లైన్ పోర్టల్..
గ్రూప్ 4 ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ్టి నుంచి గ్రూప్ 4కి అప్లై చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపిం
Read Moreకరెంట్ను పొదుపుగా వాడుకోండి: సీఎండీ ప్రభాకర్ రావు
24 గంటల ఉచిత విద్యుత్ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అనధికారికంగా వ్యవసాయ విద్యుత్ కోతలు అమలు చేస్తోంది
Read Moreవరంగల్ – కరీంనగర్ హైవే పనులపై బండి సంజయ్ సమీక్ష
వరంగల్ – కరీంనగర్ హైవే నిర్మాణ పనులు ప్రారంభించడానికి కావలసిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. నేషనల
Read MoreCMRF: నీది ఏ పార్టీ, ఎవరికి ఓట్లు వేశావు, చెక్కు లేదు పో: ZTPTC
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో వికారాబాద్ జిల్లా దోమ మండల జడ్పీటీసీ నాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు తీసుకునేందుకు వెళ్ళ
Read Moreడిసెంబర్ 31న మద్యం షాపులు బంద్ చెయ్యాలి
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రభుత్వ రాబడి కోసం ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్నారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. అర్థరాత్రి
Read Moreన్యూఇయర్ సెలబ్రేషన్స్..అలరించనున్న సెలబ్రెటీలు
న్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. కరోనాతో రెండేళ్లు న్యూఇయర్ ఈవెంట్స్కు దూరంగా ఉన్న జనం.. ఈసారి మాత్రం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలన
Read Moreముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతికి మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు. శీతా
Read More396 మంది సర్పంచులం రాజీనామాలు చేస్తాం
కేసీఆర్ సర్కార్ పై రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నిధుల మళ్లింపుపై ఇటీవల అసిఫాబాద్ జిల్లాలో 18 మంది బ
Read MoreHyderabad Book Fair: ఏ బుక్ కొన్నా రూ. 50కే
హైదరాబాద్కు చెందిన పుస్తక ప్రచురణ సంస్థ పీకాక్ క్లాసిక్స్ 35వ బుక్ ఫెయిర్లో బుక్ స్టాల్ను ఏర్పాటు చేసింది. ఈ బుక్ స్టాల్లో ఏ పుస్తక
Read Moreదేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ: ఎంపీ అర్వింద్
తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టు ఒక్కటి కూడా నిర్మించలేదని..దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ
Read MoreDEC31: మెట్రో టైం పొడిగింపు
న్యూ ఇయర్ సందర్భంగా రేపు మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటించారు. జనవరి 1న అర్ధరాత్రి 2 గంటల వరకు మె
Read Moreన్యూఇయర్ : కేబుల్ బ్రిడ్జి తప్ప అన్నీ ఫ్లైఓవర్స్ బంద్
న్యూఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. దుర్గం చెరువు ఫ్లై ఓవర్ తప్ప అన్ని ఫై ఓవర్స్ మూసివేస
Read More













