లేటెస్ట్
ట్విట్టర్ 2.0 కొత్త యాప్ ని తీసుకొస్తున్న మస్క్
ట్విట్టర్ అధినేత అందరికీ ‘విలన్’ మస్క్ లా తయారయ్యారు. ట్విట్టర్ ని కొనుగోలు చేయడం ఏంటో కానీ, రోజుకొక కొత్త మార్పు తీసుకొస్తున్నారు. ట్విట్
Read MoreHarish vs Raghunandan : దుబ్బాకలో కొత్త బస్టాండ్ రాజకీయం
సిద్దిపేట జిల్లా దుబ్బాక టౌన్ లో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. దుబ్బాకలో కొత్తగా కట్టిన బస్టాండ్ ను ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి
Read Moreవెండి, బంగారంపై గుడ్ న్యూస్
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.100 తగ్గి రూ.50,050కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110
Read Moreవిజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సందర్శించారు. ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ డిప్య
Read More7/G బృందావన కాలనీకి సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం
2004లో విడుదలైన 7/G బృందావన కాలనీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయింది. లవ్ స్టోరీ, కామెడీ జానర్ లో వచ్చిన ఈ చిత్రం, కథ, పాటలతో ప్రేక్షక
Read Moreకంబోడియాలో అగ్ని ప్రమాదం.. 19కి చేరిన మృతుల సంఖ్య
కంబోడియాలోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. బాంటే మీంచే ప్రావిన్స్ పరిధిలోని పోయ్పెట్ పట
Read Moreఅయ్యప్ప స్వామి భక్తుల నిరసన : వికారాబాద్ జిల్లా పరిగిలో ఘటన
వికారాబాద్ జిల్లా పరిగిలో అయ్యప్ప స్వామి భక్తుల నిరసన చేపట్టారు. అయ్యప్ప స్వాములను కించపరిచేలా మాట్లాడిన ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Read Moreజైలు నుంచి రామచంద్ర భారతి రిలీజ్
హైదరాబాద్ : చంచల్ గూడా జైలు నుంచి రామచంద్ర భారతి రిలీజ్ అయ్యాడు. నకిలీ పాస్ పోర్ట్ కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది
Read Moreకొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చిన ట్విట్టర్
ట్విట్టర్ విషయంలో ఎలన్ మస్క్ మరొక కొత్త మార్పు తీసుకురాబోతున్నారు. ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ పేరుతో కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకురాబోత
Read Moreహెల్మెట్ లేక 46 వేల మంది మృతి.. సీటు బెల్ట్ లేక 16వేలు
2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కేవలం సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లనే 16,397 మంది మరణించినట్టు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) నివేదిక తెల
Read Moreవెటరన్స్ క్రికెట్ మ్యాచ్ కు మంత్రులు హరీష్ రావు , నిరంజన్ రెడ్డి హాజరు
సిద్దిపేట : సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో నిర్వహించిన వెటరన్స్ క్రికెట్ మ్యాచ్ కు నిన్న రాత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శ
Read Moreముగిసిన ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్ సెక్టార్ 30లోని శ్మశాన వాటికలో ముగిశాయి. కుటుంబసభ్యుల సమక్షంలో వారి సంప్రదాయం ప్రకారం హీరాబెన్ కు త
Read Moreయాదగిరిగుట్టకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో 4వ రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ యాదగిరిగుట్టను సందర్శించారు. ఆలయంలో లక్ష్మీ నర్సింహ్మ స్వామిని దర్శించుకొని ప్
Read More













