లేటెస్ట్
డిసెంబర్ 31:బార్లు,వైన్ షాప్స్ ఎప్పటి వరకు అంటే.?
ఈ నెల 31న బార్ అండ్ రెస్టారెంట్ లలో రాత్రి ఒంటి గంట వరకు లిక్కర్ అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. రిటైల్ షాపులు అర్థరాత్రి 12 గంటల వ
Read Moreతెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా1990 బ్యాచ్కు చెందిన అంజనీకుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాల
Read Moreవాల్తేరు వీరయ్య.. మరో మాస్ సాంగ్ వచ్చేస్తోంది
మెగాస్టార్ చిరంజీవి నటించిన లెటెస్ట్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ర
Read Moreఆరోగ్యశ్రీని కోమాలోకి నెట్టిన కేసీఆర్ : షర్మిల
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశాడని వైఎస్పార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆరోగ్యశ్రీ మహానేత వైఎస్ఆర్ సృష్టించిన గొప్ప పథక
Read Moreరేపు పశ్చిమ బెంగాల్ పర్యటనకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్రమోడీ రేపు పశ్చిమబెంగాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రూ.7,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. కోల
Read Moreరోడ్డు బాగు చేయాలని భర్తతో కలిసి కాంగ్రెస్ నేత ధర్నా
రోడ్డు గుంతలమయం అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. ఓ మహిళా కాంగ్రెస్ నేత తన భర్తతో కలిసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. రోడ్డుపై బైఠాయించారు.
Read Moreమరోసారి ముకేశ్ అంబానీ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ముకేశ్, నీతా అంబానీల చిన్నకుమారుడైన అ
Read Moreకరోనా నుంచి కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడ్తడు: హరీశ్ రావు
ఎలాంటి కరోనా పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని..
Read Moreఆ దేశాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్ట్ కంపల్సరీ : కేంద్ర ఆరోగ్య శాఖ
జనవరి 1, 2023 నుండి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్లాండ్ నుండి వచ్చే విమాన ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస
Read Moreఎయిమ్స్ నుంచి నిర్మలా సీతారామన్ డిశ్చార్జ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. 63 ఏళ్ల నిర్
Read Moreమిషన్ 90 : నేతలకు బి.ఎల్ సంతోష్ దిశానిర్దేశం
దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఫుల్ టైమర్స్ మీటింగ్ రెండో రోజు కొనసాగుతోంది. శామీర్ పేటలోని ఓ రిసార్ట్ లో జరుగుతున్న ఈ సమావేశానికి&n
Read Moreగుండెపోటుతో కేటీఆర్ మామ హరినాథరావు కన్నుమూత
సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు(72) గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం గుండె పోటుతో కుటుంబ సభ్యులు గచ్చి
Read Moreపదో విడత రైతుబంధు కింద రూ.7,670 కోట్లు : నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పదో విడత రైతు బంధు కింద రైతులకు రూ.7,670 కోట్లు ఇస్త
Read More













