V6 News

లేటెస్ట్

కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ :సునీల్ కనుగోలుకు మరోసారి సీఆర్పీసీ నోటీసులు

టీ కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని నో

Read More

గాడిదకు వినతిపత్రం ఇచ్చిన యువ రైతులు

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన యువ రైతులు వినూత్న నిరసన తెలిపారు. రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆందోళన చేపట్టారు. తమ

Read More

కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండు : రఘునందన్ రావు

రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న సీఎం కేసీఆర్ కోటి మంది తాగుబోతుల వీణగా మార్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట కలెక్టరేట్

Read More

కేసీఆర్పై తిరుగుబాటు..18 మంది బీఆర్ఎస్ సర్పంచుల రాజీనామా

కేసీఆర్ పై బీఆర్ఎస్ సర్పంచులు తిరగబడుతున్నరు. కేంద్ర నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లిస్తోందని వారం రోజులుగా ఆందోళన చేపట్టిన సర్పంచులు ఇప్ప

Read More

ధరణిలో లోపాల వల్లే రాష్ట్రంలో అల్లకల్లోలం

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మూడు హత్యలు ఆరు ఆత్మహత్యలు జరుగుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ధరణి లోపాల వల్లే

Read More

పట్టపగలు చోరీ.. గంటలోనే ఛేదించిన పోలీసులు

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలంలో పట్టపగలు జరిగిన చోరీని పోలీసులు గంటలోనే ఛేదించారు. పోగొట్టుకున్న సొమ్మును  బాధితుడికి భద్రంగా అందజేసి శభాష్

Read More

శబరిమల మూసివేత..మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే

కేరళ ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం వస్తోంది. రెండేళ్ల కరోనా ఆంక్షల తర్వాత గుడిలోకి అయ్యప్ప భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండటం

Read More

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. జనవరి 2 న వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమంజనం  నిర్వహించింది. ఏడాదిలో నాలుగు స

Read More

ప్రగతి భవన్లో కేసీఆర్తో పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. Ed విచారణకు హాజరయ్యే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

Read More

పొలం దున్ని, నాటేసిన మంత్రి ఎర్రబెల్లి 

రాష్ట్రానికి మంత్రైనా రైతు బిడ్డే అని నిరూపించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వగ్రామం పర్వతగిరిలోని తన పొలాన్ని చూసేందుకు వెళ్లిన ఆయన రైతు

Read More

సింగిల్ చార్జ్ తో వెయ్యి కిలోమీటర్లు తిరిగే ఈవీ కార్

చదువుకుంటూనే ఏదైనా సాదించగలరని నిరూపించారు ఆస్ట్రేలియా యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ విద్యార్థులు. ప్రపంచ మేటి సంస్థలకు సాధ్యం కాని దాన్ని ఈ కాలేజీ

Read More

విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేయనున్న చైనా

జీరో కోవిడ్ పాలసీతో మూడేళ్లుగా జనాన్ని ఇబ్బంది పెడుతున్న చైనా ప్రభుత్వం ఎట్టకేలకూ రూటు మార్చింది. కొత్త  ఏడాదిలో సరికొత్త నిర్ణయాలు అమలు చేస

Read More

తొలి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్

నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్‌ ధరను భారత్ బయోటెక్  ప్రకటించింది. ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800గా  రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి రూ. 325గ

Read More