లేటెస్ట్
కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ :సునీల్ కనుగోలుకు మరోసారి సీఆర్పీసీ నోటీసులు
టీ కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని నో
Read Moreగాడిదకు వినతిపత్రం ఇచ్చిన యువ రైతులు
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన యువ రైతులు వినూత్న నిరసన తెలిపారు. రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆందోళన చేపట్టారు. తమ
Read Moreకేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండు : రఘునందన్ రావు
రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న సీఎం కేసీఆర్ కోటి మంది తాగుబోతుల వీణగా మార్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట కలెక్టరేట్
Read Moreకేసీఆర్పై తిరుగుబాటు..18 మంది బీఆర్ఎస్ సర్పంచుల రాజీనామా
కేసీఆర్ పై బీఆర్ఎస్ సర్పంచులు తిరగబడుతున్నరు. కేంద్ర నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లిస్తోందని వారం రోజులుగా ఆందోళన చేపట్టిన సర్పంచులు ఇప్ప
Read Moreధరణిలో లోపాల వల్లే రాష్ట్రంలో అల్లకల్లోలం
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మూడు హత్యలు ఆరు ఆత్మహత్యలు జరుగుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ధరణి లోపాల వల్లే
Read Moreపట్టపగలు చోరీ.. గంటలోనే ఛేదించిన పోలీసులు
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలంలో పట్టపగలు జరిగిన చోరీని పోలీసులు గంటలోనే ఛేదించారు. పోగొట్టుకున్న సొమ్మును బాధితుడికి భద్రంగా అందజేసి శభాష్
Read Moreశబరిమల మూసివేత..మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే
కేరళ ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం వస్తోంది. రెండేళ్ల కరోనా ఆంక్షల తర్వాత గుడిలోకి అయ్యప్ప భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండటం
Read Moreశ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. జనవరి 2 న వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమంజనం నిర్వహించింది. ఏడాదిలో నాలుగు స
Read Moreప్రగతి భవన్లో కేసీఆర్తో పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. Ed విచారణకు హాజరయ్యే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
Read Moreపొలం దున్ని, నాటేసిన మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రానికి మంత్రైనా రైతు బిడ్డే అని నిరూపించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వగ్రామం పర్వతగిరిలోని తన పొలాన్ని చూసేందుకు వెళ్లిన ఆయన రైతు
Read Moreసింగిల్ చార్జ్ తో వెయ్యి కిలోమీటర్లు తిరిగే ఈవీ కార్
చదువుకుంటూనే ఏదైనా సాదించగలరని నిరూపించారు ఆస్ట్రేలియా యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ విద్యార్థులు. ప్రపంచ మేటి సంస్థలకు సాధ్యం కాని దాన్ని ఈ కాలేజీ
Read Moreవిదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేయనున్న చైనా
జీరో కోవిడ్ పాలసీతో మూడేళ్లుగా జనాన్ని ఇబ్బంది పెడుతున్న చైనా ప్రభుత్వం ఎట్టకేలకూ రూటు మార్చింది. కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయాలు అమలు చేస
Read Moreతొలి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్
నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్ ధరను భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800గా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి రూ. 325గ
Read More













